Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
- దేశంలో 3000 దాటిన కరోనా కేసులు
- తమిళనాడులో యువకుడు మృతి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 2000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 కు పైగా పెరిగింది. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం కరోనా కేసుల సంఖ్య 3,000 మార్కును దాటి 3,395 కు పెరిగింది. రెండేళ్ల తర్వాత భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000 దాటడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
Also Read:Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!
Also Read
- Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
- Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
- Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో నాలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున. మహారాష్ట్రలో 467, ఢిల్లీ 375, గుజరాత్ 265, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్ 205, తమిళనాడు 185, ఉత్తరప్రదేశ్ 117 కేసులు నమోదయ్యాయి. మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 26 నాటికి ఈ సంఖ్య 1,010కి పెరిగి శనివారం 3,395కి చేరుకుంది. గత 24 గంటల్లో 685 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని డేటా తెలిపింది.
Also Read:IPL 2025: క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ప్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ
కోవిడ్ తో తమిళనాడులో యువకుడు మృతి చెందాడు. సేలం జిల్లాలో మేట్టూరులోని తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువకుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు నిన్న రాత్రి మృతి చెందాడు. కోవిడ్ కారణంగా మూత్రపిండాలు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు గురికావడం ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మరో కోవిడ్ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలింతకు జ్వరం రావడంతో పరీక్షలు చేయగా కోవిడ్ గా నిర్ధారించారు వైద్యులు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!