Election Commission: ఈసీ కీలక నిర్ణయం.. ఉప ఎన్నికల తేదీలో మార్పు..
- ఉప ఎన్నికల తేదీల్లో మార్పు
- పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న ఈసీ
- ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని బీజేపీ.. కాంగ్రెస్ ఆందోళన
- ఈనెల 20న పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పండుగల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఆయా పార్టీకి ఈసీకి తెలిపాయి. స్పందించిన ఈసీ తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది.
READ MORE: Bollywood : హృతిక్ ఆఖరికి నువ్వు కూడానా.. బాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ కథలు రైటర్సే లేరా ?
Also Read
కార్తీక పూర్ణిమ సందర్భంగా ఓటింగ్ తగ్గే అవకాశం..
యూపీలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఇటీవల మెమోరాండం ఇచ్చింది. నవంబర్ 15న కార్తీక పూర్ణిమ కారణంగా కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ప్రయాగ్రాజ్లలో మూడు నాలుగు రోజుల ముందుగానే ప్రజలు సంబరాల్లో నిమగ్నమవుతారని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం తేదీలను మార్చాలని కోరింది. నవంబర్ 13న కాకుండా నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్ నెరవేరింది.
READ MORE: KTR Open Letter: ఎందుకు మౌనంగా ఉన్నారు?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..