GVL Narasimha Rao: రుషికొండ నిర్మాణాలపై కేంద్రం దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై,రుషికొండ వద్ద మంజూరు చేయబద్ద 19968 చదరపు మీటర్ల ప్రాంతం కంటే కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అదనపు నిర్మాణం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖకు తెలుసా అని జీవీఎల్ పార్లమెంటులో ప్రశ్నించగా ,ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర పర్యావరణ, మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఎంపీ జీవీఎల్ కు సమాధానం ఇస్తూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 9.88 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే 2021 మే 19 న రాసిన లేఖ ద్వారా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
Read Also:Urfi Javed: బట్టలు విప్పి దుబాయ్ లో బోల్డ్ బ్యూటీ ఫోటోషూట్.. అరెస్ట్..?
Also Read
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి: 2021 ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నంబర్లు 257 , 241 మరియు 2022 యొక్క సిసి నంబర్ 1425 03/11/2022 ఉత్తర్వు ద్వారా పై ప్రాంతాన్ని సర్వే చేయడానికి ఒక బృందాన్ని నియమించమని మరియు నిర్మాణ కార్యకలాపాలు జరిగిన ఖచ్చితమైన ప్రాంతం మరియు స్లాపింగ్ కోసం ఉపయోగించిన ప్రాంతం గురించి ఒక నివేదికను సమర్పించమని మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి కేంద్ర చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి జీవీఎల్ ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇస్తూ పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 3 ద్వారా పర్యావరణ నాణ్యతను పరిరక్షించడం మరియు మెరుగుపరచడం మరియు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం మరియు తగ్గించడం కోసం అవసరమైన లేదా ప్రయోజనకరమైన అన్ని చర్యలను తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందన్నారు.
ఆయా చట్టాలు కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయడానికి చట్టం కింద అవసరమైన లేదా అవసరం అని భావించే అధికారాలు, విధులను రాష్ట్ర ప్రభుత్వానికి లేదా తాము అనుకున్న ఇతర అధికారులకు అప్పగించే అధికారం కలుగజేస్తాయని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రుషికొండ ప్రాజెక్టులో సీఆర్ జెడ్ ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ త్వరలోనే రుషికొండ రహస్యాన్ని బహిర్గతం చేస్తారనే ఆశ భావం వ్యక్తం చేశారు. అంతేగాక మంజూరు చేయబడ్డ CRZ అనుమతి యొక్క అన్ని ఉల్లంఘనలకు పాల్పడినవారు పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 యొక్క నిబంధనలకు అనుగుణంగా కచ్చితంగా శిక్షించబడాల్సి వస్తుందని తెలియజేశారు.
Read Also: Oscars 2023: ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఇవే
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!