Botsa Satyanarayana: ఉత్తమ మార్కులు తెచ్చుకున్న సర్కారీ స్కూల్ విద్యార్ధులకు అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులకు అవార్డులు ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. మెరుగైన విద్యార్ధులుగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నాం. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను ప్రోత్సాహించేలా ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తాం అన్నారు. ఈ నెల 27న జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన10th, inter విద్యార్ధులకు అవార్డులు అందిస్తామన్నారు.
Read Also:Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలోకి అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు..!
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ఈనెల 31న రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను సత్కరించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే రోజు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తాం. సుమారు 2831 మందిని సత్కరించనున్నాం అని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్ధాయిలో సత్కారం పొందేవారికి పతకం, మెరిట్ సర్టిఫికేట్ అందిస్తామన్నారు. జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 50వేలు, రెండవ స్ధానం 30వేలు, ౩వ స్ధానం 10వేలు నగదు బహుమానం అందిస్తామన్నారు.
రాష్ట్ర స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 1 లక్ష రూపాయలు, రెండవ స్ధానం 75వేలు, ౩వ స్ధానం 50వేలు నగదు బహుమానంగా ఇస్తామన్నారు. రాష్ట్ర స్ధాయి కార్యక్రమానికి సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా పిలుస్తాం. ఇప్పుడు అవార్డులు తీసుకునే విద్యార్ధులను చూసి వచ్చే సంవత్సరం కూడా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. ఇది ప్రోత్సహం తో కూడుకున్న పోటీ అన్నారు మంత్రి బొత్స.
Read Also: IRCTC Ticket Booking: గుడ్న్యూస్.. డబ్బులు లేకున్నా రైలు ప్రయాణం..
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!