PV Chalapathi Rao Passes Away: బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతి రావు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Chalapathi Rao Passes Away: బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ చలపతిరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పీవీ చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా తన సేవలను అందిస్తున్నారు. పీవీ మాధవ్ ప్రస్తుతం బీజేపీ శాసనమండలి పక్షనేతగా ఉన్నారు.
CM Jaganmohan Reddy: ఈ నెల 3న రాజమహేంద్రవరం పర్యటనకు సీఎం జగన్
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన మాజీ శాసన మండలి సభ్యులు పీవీ చలపతిరావు ఆకస్మిక మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ ప్రారంభ దశకంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తమ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. కార్మిక సంఘ నాయకులుగా విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం శాసనమండలి సభ్యులుగా చలపతిరా చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. రాష్ట్రంలో నాటి జనసంఘ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల్లో చలపతి రావు ఒకరు.
తాజావార్తలు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?