Bihar : వడదెబ్బకు తండ్రి మృతి.. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చిన తర్వాత కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్లోని బక్సర్లో వేడిగాలుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా మూడో వ్యక్తి కూడా ఆసుపత్రిలో చేరాడు. భోజ్పూర్ జిల్లా దిఘా గ్రామానికి చెందిన రాజ్నాథ్ సింగ్ హీట్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు చెబుతున్నారు. అనంతరం బంధువులు ఆయన దహన సంస్కారాలకు చేరుకున్నారు. రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కుమారులు కూడా దహన సంస్కారాలకు చేరుకున్నారు. ఈ సమయంలో అతని కొడుకులు ఇద్దరూ కూడా వడగాలుల భారిన పడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో సదర్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరిస్థితి విషమించడంతో పాట్నాకు రెఫర్ చేశారు. చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఒక కొడుకు మృతి చెందాడు. రెండో కుమారుడిని పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
Read Also:MM Keeravani: ‘చిరు’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీరవాణి.. ఇక బాక్సులు బద్దలే!
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
రాజ్నాథ్ సింగ్ అంత్యక్రియల చితి వెలిగించిన కొద్దిసేపటికే పెద్ద కుమారుడు వినయ్కుమార్ స్పృహతప్పి పడిపోయాడని చెబుతున్నారు. ఇది జరిగిన కొద్దిసేపటికే తమ్ముడు అజిత్ కుమార్ కూడా అక్కడే పడిపోయాడు. అన్నదమ్ములిద్దరి పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా, అతని కుటుంబ సభ్యులు అతన్ని బనారస్కు తీసుకువెళుతున్నారు. కానీ మార్గమధ్యంలో ఒకరు మరణించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతన్ని తిరిగి బక్సర్కు తీసుకువచ్చి, ఆపై అతన్ని పాట్నాలో చేర్చారు.
Read Also:Lok Sabha Election: 2024 లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం అమేథీని వదులుకుంటుందా?
బీహార్లో వేడిగాలుల కారణంగా 45 మంది చనిపోయారు. ఒక్క భోజ్పూర్ జిల్లాలోనే 35 మందికి పైగా మృతి చెందినట్లు చెబుతున్నారు. బీహార్లోని సివాన్లో ఓ కానిస్టేబుల్ వడదెబ్బకు గురై చనిపోయాడు. సివాన్లోని హుస్సేన్గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ కలాముద్దీన్ ఖాన్ రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. జూన్ 18వ తేదీ రాత్రి వంట మనిషి అతనికి ఆహారం ఇవ్వడానికి వెళ్లినప్పుడు, అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!