2000Note: బ్యాంకులో 2వేల నోట్లు డిపాజిట్ చేస్తున్నారా.. మీపై ఐటీ శాఖ కన్నేసే ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000Note: 2000 నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండండి. ఆదాయపు పన్ను శాఖ ప్రతి 2000 నోటుపై కన్నేసింది. అదే ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు మారుతున్న ప్రతి 2000 నోటు గురించి సమాచారం ఇస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం 2000 నోట్ల చలామణిని నిలిపివేసింది. బ్యాంకులు కూడా మే 23 నుంచి చలామణిలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు మారిన నోట్ల సమాచారాన్ని ఐటీ శాఖకు అందజేస్తున్నాయి.
ఒక్కసారి 20000 రూపాయలు మాత్రమే మార్చాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఎవరైనా ఇంతకు మించి నోట్లు మార్చుకుంటే మళ్లీ లైన్లో నిలబడాల్సి వస్తుంది. STF నియమం ప్రకారం, బ్యాంకులు పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, మార్పిడికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుకు ఇవ్వాలి. అటువంటి పరిస్థితిలో, ఎవరైనా 2000 నోట్లను ఎక్కువ మొత్తానికి మార్చుకుంటే వారు తమ వివరణాత్మక సమాచారాన్ని డిపార్ట్మెంట్తో పంచుకోవాలని ఆదాయపు పన్ను శాఖ కూడా బ్యాంకులను కోరింది.
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Read Also: Andhrapradesh: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ రోజే అకౌంట్లలో నిధులు జమ!
ప్రతి ఒక్కరూ అత్యవసర రూపంలో కొంత నగదును తప్పనిసరిగా ఉంచుకోవాలి. కానీ వారు దాని నిజమైన సమాచారాన్ని బ్యాంకులకు ఇవ్వాలి. ప్రస్తుతం నల్లధనం అక్రమంగా జమ చేసిన సొమ్ముపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అందుకే బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు జమ చేస్తున్న, మార్చుకుంటున్న వారి వివరాలను అడుగుతోంది. 2000 రూపాయల నోట్ల రద్దు సమయంలో ప్రజలు పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తారని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పన్ను ఎగవేతను నివారించడానికి బ్యాంకు – ఆదాయపు పన్ను శాఖ అధికారులు డేటాను తనిఖీ చేస్తారు.
మరోవైపు, చెల్లుబాటు అయ్యే లేదా చట్టబద్ధమైన నగదు ఉన్నవారు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పన్ను, నియంత్రణ సేవలకు చెందిన సుధీర్ కపాడియా చెప్పారు. తప్పుగా డబ్బు డిపాజిట్ చేసిన వారు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తారు. 20000 కంటే ఎక్కువ నగదు మార్పిడిని పొందుతున్న వారు దీనికి చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ ఇవ్వాలి. అదే సమయంలో ఎవరైనా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, అతను ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవలసి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల వరకు మాత్రమే నగదును డిపాజిట్ చేయగలరు.
Read Also:Britain Prime Minister: బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంపై దాడికి యత్నం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!