Sinitha Kejriwal: ఈడీపై కేజ్రీవాల్ సతీమణి తీవ్ర ఆరోపణలు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కేజ్రీవాల్ సతీమణి సునీతా తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను వేధిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మీడియాకు తెలియజేశారు. తన భర్త ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేదని.. షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని.. ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: DC vs RR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?
Also Read
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
గురువారం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. న్యాయస్థానం ఏప్రిల్ 1వరకు ఈడీ కస్టడీ పొడిగించింది. మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా నాలుగు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న హాజరు పరచాలని ధర్మాసనం తెలిపింది. దీంతో మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: పవన్ కల్యాణ్ టార్గెట్గా ముద్రగడ అడుగులు?
అరెస్ట్, ఈడీ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ రిలీఫ్ దొరకలేదు. కేసు విచారణ వారం పాటు వాయిదా వేసింది. ఇక సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ను తప్పించాలంటూ వేసిన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే జైలు నుంచి పరిపాలించడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఆప్ మంత్రులు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Tillu Square: టిల్లు స్క్వేర్కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!