malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
malladi vishnu: మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. రేపటి సమావేశంలో విస్తరణ సమాచారం గురించి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించే సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేదేనని తెలిపారు.
Read Also: KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సంక్షేమ పథకాల అమలు, గడప గడపకి ప్రభుత్వం అమలు తీరు రేపటి సమావేశం ప్రధాన అజెండా అని మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొట్టాలో రేపటి భేటీలో చర్చిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దమని టీడీపీ చెప్పినా ఇంటికి పంపటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కొందరు నమ్మక ద్రోహం, సంస్థాగత లోపల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని టీడీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. నిన్న అనంతపురంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ బలంగా ఉందని నమ్మించటానికి రాష్ట్రంలో పలుచోట్ల జరిగే అల్లర్లు జరగడమే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్పై ఒత్తిడి పెంచే ప్లాన్..
తాజావార్తలు
-
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
-
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
-
Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
-
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
-
Konda Sushmita : సుస్మితా కీలక వ్యాఖ్యలు.. రేవూరిని గెలిపించగలరా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!