malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
malladi vishnu: మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. రేపటి సమావేశంలో విస్తరణ సమాచారం గురించి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించే సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేదేనని తెలిపారు.
Read Also: KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సంక్షేమ పథకాల అమలు, గడప గడపకి ప్రభుత్వం అమలు తీరు రేపటి సమావేశం ప్రధాన అజెండా అని మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొట్టాలో రేపటి భేటీలో చర్చిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దమని టీడీపీ చెప్పినా ఇంటికి పంపటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కొందరు నమ్మక ద్రోహం, సంస్థాగత లోపల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని టీడీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. నిన్న అనంతపురంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ బలంగా ఉందని నమ్మించటానికి రాష్ట్రంలో పలుచోట్ల జరిగే అల్లర్లు జరగడమే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?