గణతంత్ర రోజు సందర్భంగా.. కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో ఇద్దరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అందులో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఉన్నారు. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది.
Padma Awards: పద్మ అవార్డుల ప్రకటన.. ముగ్గురు తెలుగువాళ్లకు పద్మ శ్రీ
![Padma Awards](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/01/padma-awards.jpg)
Padma Awards