Anjeer Fruit Cultivation: అంజీరా పండ్ల సాగులో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంజీరా పండ్లకు మంచి డిమాండ్ ఉంది.. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటికి రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక రైతులు కూడా వీటిని పందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరి ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టు నుండి తీసిన పండులో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయవచ్చో అనేవి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం..
ఈ ఆంజీరను ఆరోగ్య ప్రధాయినిగా గుర్తించింది.. ఇటీవల కాలంలో మనదేశంలో అంజీరను వాణిజ్యపంటగా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో వాణిజ్య పంటగా విస్తారంగా సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో 5వేల ఎకరాలలో అంజీరా సాగు ఆవుతుందని అంచనా.. అంజీరా చెట్టు నాటిన 9 నెలలు నుండి 15 సంవత్సరాలు వరకు పండ్లను ఇస్తుంది.. ఒక్కొక్క చెట్టు నుండి 20 కేజీలు నుండి 60 కేజీలు వరకు దిగుబడిని ఇస్తుంది..
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
మేలైన రకాలు..
అంజూర పండు ఆవిర్భవించిన వెంటనే చూసేటటువంటి పుష్పగుచ్ఛం పెద్ద సంఖ్యను కలిగి ఉంటుంది. లోపలి వైపు పువ్వులు. అత్తి పండు యొక్క శిఖరం వద్ద ఒక కన్ను అని పిలువబడే ఒక చిన్న ద్వారం ఉంది, ఇది సాధారణంగా బ్రాక్ట్లతో కప్పబడి ఉంటుంది- పూనా, కొనార్డియా, మిషన్ కడోటా, బ్రౌన్ టర్కీ. కాలిమిర్నా.. ఈ పంటను వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ వరకు 6 మీటర్ల అంతరంలో తయారు చేసిన చతురస్రాకార పద్ధతిలో 60 సెం.మీ క్యూబ్ గుంతలలో నాటడం జరుగుతుంది. స్థలం నుండి ప్రదేశానికి, నేల నుండి నేల, వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది..
ఈ అంజీరా పంట గురించి తెలుసుకొని రైతులు పంట వేసుకోవడం మంచిది..అంజీర పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటి, మలబద్దకాన్ని నిరోధించి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది.. పోటాషియం సోడియం లభిస్తుంది.. పురుగుమందులు లేని పండ్లు కూరగాయలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. అయితే ఈపంటలను సాగుచేయడానికి ఉద్యానశాఖ ప్రోత్సాహం కల్పిస్తుంది.. రైతులు కేవలం పంటలపైనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.. ఇంకేదైన సమాచారం కొరకు వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!