BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?
- బిగ్ బాస్ హౌసులోకి శ్రీముఖి
- ఆ ముగ్గురికి టాస్క్ పెట్టిన బుల్లి తెర క్వీన్
- నేడు తేలనున్న ఐదో టికెట్ టు ఫినాలే కంటెడర్
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం టికెట్ టు ఫినాలె టాస్క్ నడుస్తుంది. గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు పునర్నవి, వితికలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వారి మధ్య రెండు టాస్కులు పెట్టి నిఖిల్ ని కంటెండర్ గా సెలక్ట్ చేశారు. ప్రేరణని అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాలె రేసు బ్లాక్ బ్యాడ్జీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రేరణ చాలా అప్సెట్ అయింది. ఆమె టాస్క్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నా కూడా సంచాలక్ లు ఇలా చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
టికెట్ టు ఫినాలె టాస్క్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రముఖ యాంకర్ సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి బిగ్ బాస్ హౌసులో ప్రస్తుతం హీరోలుగా ఉన్న వాళ్లు జీరోలు అవుతున్నారు. జీరో అని హేళన చేసిన వాళ్లు హీరోలుగా మారిపోయారు. టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్గా గెలిచి.. టాప్ 5 రేస్ని ఉత్కంఠగా మార్చింది రోహిణి. తర్వాత రెండో కంటెండర్ గా అవినాష్ సైతం రోహిణి బాటలోనే రెండో కంటెండర్గా నిలిచి.. కమెడియన్స్ని తక్కువ చేసి చూసినోళ్ల నోర్లు మూయించారు. ఇక మూడో కంటెండర్గా ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకుంటున్న నిఖిల్ నిలిచాడు. మొత్తానికి ఈ టికెట్ టు ఫినాలే రేస్లో నిఖిల్, రోహిణి, అవినాష్ల మధ్య పోరు ఉండబోతుంది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also:Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి
ఇక శ్రీముఖి ఈసారి ముగ్గురు టికెట్ టు ఫినాలె కంటెండర్ నుంచి ఒకరికి ఆ టికెట్ టు ఫినాలె ఎవరన్నది సెలక్ట్ చేస్తుంది. ఐతే బిగ్ బాస్ ఆమెతో పాటు కొన్ని స్టార్స్ పంపించాడు. అందులో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు రాసి ఉంది. టికెట్ టు ఫినాలె టాస్క్ లో కంటెండర్లుగా నిలిచిన నిఖిల్, అవినాష్, రోహిణి ఈ ముగ్గురికి తను ఆ స్టార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే ఈ టాస్క్ లో ఎవరు గెలిచి టికెట్ టు ఫినాలె సొంతం చేసుకుంటారో వారికిచ్చిన ఆ స్టార్స్ మీద ఉన్న మొత్తం ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి టికెట్ టు ఫినాలె ఆశించిన స్థాయిలో మరీ టఫ్ ఫైట్ లా కాకుండా చాలా సింపుల్ టాస్కులే ఇచ్చారు. ఐతే ఫైనల్ టాస్క్ అయినా ఏదైనా టఫ్ ది ఇస్తారా లేదా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
శుక్రవారం నాటి ఎపిసోడ్ తో టికెట్ టు ఫినాలె టాస్క్ కంప్లీట్ అవుతుంది. టికెట్ టు ఫినాలె గెలిచిన వారు బిగ్ బాస్ సీజన్ 8 మొదటి టాప్ 5 కంటెస్టెంట్ అవుతారు. ఐతే నిఖిల్, అవినాష్, రోహిణిలలో ఎవరికి ఆ అవకాశం వస్తుందన్నది చూడాలి. ఇక ఈ సీజన్ టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ల మధ్య రోజు రోజుకి టఫ్ ఫైట్ నడుస్తుంది. టికెట్ టు ఫినాలె ఎవరు గెలిచినా టైటిల్ మాత్రం ఈ ఇద్దరి మధ్య కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఐతే టాప్ 5 కి మాత్రం ఇదివరకు అనుకున్న వారు కాకుండా రోహిణి, అవినాష్ లలో ఇద్దరు లేదా ఒకరికి ఐతే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
Read Also:Vikatakavi: వెబ్ సిరీస్కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!