Air India: వినియోగదారులకు లేఖ రాసిన ఎయిర్ ఇండియా.. ఏం చెప్పిందంటే..?
- ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యం
- బాధిత కుటుంబాలకు మద్దతుగా సహాయక చర్యలు
- కేప్టెన్ సుమీత్కు 10,000 గంటల ఫ్లయింగ్ అనుభవం
- ఫస్ట్ ఆఫీసర్ కు 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం
- వినియోగదారులకు రాసిన లేఖలో పేర్కొన్న ఎయిర్ ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కేప్టెన్ సుమీత్ సబర్వాల్కు 10,000 గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగిన నిపుణుడని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందన్నారు.
READ MORE: Kubera : కుబేర బడ్జెట్ ఎంత.. గట్టెక్కుతుందా..?
Also Read
- Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
“విమానం జూన్ 2023లో మెయిన్టెనెన్స్, డిసెంబర్ 2025 వరకు నెక్స్ట్ చెక్ షెడ్యూల్ ఉంది. రెండు ఇంజిన్లు 2025లో చెక్ చేశారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు కనిపించలేదు. డీజీసీఏ ఆదేశాలతో 33 బోయింగ్ 787 విమానాల సేఫ్టీ చెక్స్ ప్రారంభించాం. ఇప్పటి వరకు 26 విమానాలు సేఫ్గా క్లియరయ్యాయి. మిగిలినవి చెక్ జరుగుతుంది. ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ ప్రక్రియలు భద్రత ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ ఎయిర్స్పేస్ క్లోజర్లు, నైట్ రిస్ట్రిక్షన్స్ వల్ల విమానాల రద్దు పెరిగింది. జూన్ 20 నుంచి జూలై మధ్యవరకు ఇంటర్నేషనల్ వైడ్బాడీ ఫ్లైట్స్ను 15% తగ్గిస్తున్నాం. ఫ్లైట్ క్యాన్సల్ జరుగుతున్న సందర్భంలో ప్రయాణికులకు రీఫండ్ లేదా రీబుకింగ్ అవకాశం కల్పిస్తున్నాం. బోయింగ్ 787తోపాటు 777 విమానాలపైనా అదనపు భద్రతా చెక్లు కొనసాగుతాయి.” అని లేఖలో ఎయిర్ ఇండియా పేర్కొంది.
READ MORE: Viral Video: పెళ్లిమండపం పైనే కాబోయేవాడికి ముద్దుల వర్షం కురిపించిన పెళ్లి కూతురు..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
-
Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
-
MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!