Agriculture Market Committee : 11 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం నియామకం
- రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు
- నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు.
కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు –
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం.
- హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్ గా బంక ఐలయ్య నియామకం.
- వేములవాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా రొండి రాజుని, వైస్ చైర్ పర్సన్ గా కనికరపు రాకేష్ ని నియమించారు.
- మేడిపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా మధం వినోద్ కుమార్ ని, వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి రాజారెడ్డిని నియమించారు.
- రుద్రంగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా చెలుకల తిరుపతిని, వైస్ చైర్ పర్సన్ గా బొజ్జ మల్లేషంని నియమించారు.
- కథలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ పూండ్ర నారాయణ రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీమతి పులి శిరీష గారిని నియమించారు.
- కోనరావుపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ కచ్చకాయల ఎల్లయ్య గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ తళ్లపల్లి ప్రభాకర్ గారిని నియమించారు.
- పరిగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ భూమన్నగారి పరుశురాం రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ సయ్యద్ అయూబ్ హుస్సేన్ గారిని నియమించారు.
- కల్వకుర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి పాక మనీల గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ దేశినేని పండిత్ రావు గారిని నియమించారు.
- ఆమంగల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి యాట గీత గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ జి. భాస్కర్ రెడ్డి గారిని నియమించారు.
- వి. సైదాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ దొంత సుధాకర్ గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ న్యాదండ్ల రాజ్ కుమార్ గారిని నియమించారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 125 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేశారు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!