Agriculture Market Committee : 11 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం నియామకం
- రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు
- నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు.
కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు –
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం.
- హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్ గా బంక ఐలయ్య నియామకం.
- వేములవాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా రొండి రాజుని, వైస్ చైర్ పర్సన్ గా కనికరపు రాకేష్ ని నియమించారు.
- మేడిపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా మధం వినోద్ కుమార్ ని, వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి రాజారెడ్డిని నియమించారు.
- రుద్రంగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా చెలుకల తిరుపతిని, వైస్ చైర్ పర్సన్ గా బొజ్జ మల్లేషంని నియమించారు.
- కథలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ పూండ్ర నారాయణ రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీమతి పులి శిరీష గారిని నియమించారు.
- కోనరావుపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ కచ్చకాయల ఎల్లయ్య గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ తళ్లపల్లి ప్రభాకర్ గారిని నియమించారు.
- పరిగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ భూమన్నగారి పరుశురాం రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ సయ్యద్ అయూబ్ హుస్సేన్ గారిని నియమించారు.
- కల్వకుర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి పాక మనీల గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ దేశినేని పండిత్ రావు గారిని నియమించారు.
- ఆమంగల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి యాట గీత గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ జి. భాస్కర్ రెడ్డి గారిని నియమించారు.
- వి. సైదాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ దొంత సుధాకర్ గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ న్యాదండ్ల రాజ్ కుమార్ గారిని నియమించారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 125 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేశారు
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?