Himachal Pradesh : సంజౌలి గొడవ సద్గుమణగక ముందే మండితో హిందువుల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి మసీదుపై వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇప్పుడు మండిలో కూడా మసీదు అక్రమ నిర్మాణంపై దుమారం రేగుతోంది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆందోళనకారులు మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Also:Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (మునుపటి సెక్షన్ 144) విధించింది. పోలీసు బలగాలను పెద్దఎత్తున మోహరించారు. మసీదుకు వెళ్లే రహదారులపై బారికేడింగ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు కాపాడాలని మండి జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు మండి నగరంలో నిర్మించిన మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాన్ని 30 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ మసీదు కమిటీని ఆదేశించింది. మసీదు కమిటీ స్వయంగా నిర్మాణాన్ని కూల్చివేయాలని, లేదంటే పాలకవర్గం కూల్చివేస్తుందని కార్పొరేషన్ పేర్కొంది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!