Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్గా మారిపోయారు. ‘భాగమతి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇందులో అల్లు అర్జున్కు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. తాజాగా ఒక మలయాళ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్ను ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read : Tamannaah : బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
జయరామ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు భాష రాదు. ఎన్నిసార్లు చదివినా డైలాగులు అస్సలు గుర్తుండేవి కావు. ఒక సీన్లో అల్లు అర్జున్ ఎదురుగా ఉండి నేను డైలాగ్ చెప్పాలి. కానీ ఎన్ని టేకులు తీసుకున్నా డైలాగ్ రావడం లేదు. అప్పుడు ఒక ఐడియా వేశాను. డైలాగ్ను ఒక కాగితంపై రాసి, దాన్ని అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించమని అడిగాను. బన్నీ కూడా దానికి నవ్వుతూ అంగీకరించారు. అలా ఆయన ముఖంపై ఉన్న కాగితాన్ని చూస్తూ నేను డైలాగులు పూర్తి చేశాను’ అని చెప్పుకొచ్చారు.
సాధారణంగా నటీనటులు ప్రాంప్టింగ్ తీసుకుంటారు, కానీ జయరామ్ ఇలా ఏకంగా హీరో నుదురునే బోర్డులా వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటన అల్లు అర్జున్కు ఉన్న సహనానికి, జయరామ్ డెడికేషన్కు నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జయరామ్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, తేజ సజ్జా ‘మిరాయ్’ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!