Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే వాళ్ల కళ్లుగప్పి మాయమైపోయాడు. ఈ సమాచారాన్ని జవాన్లు జైలు యాజమాన్యానికి తెలిపారు. దీంతోపాటు జీఆర్పీలోనూ ఫిర్యాదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం జీఆర్పీ బృందం గాలిస్తోంది.
Read Also: Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Also Read
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా పరిధిలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ దఘోరా నివాసి సునీల్ కుమార్ సాహు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతకుముందు ఆయన రాయ్పూర్ జైలులో ఉన్నారు. అనంతరం దుర్గ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై దుర్గ్ కోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం పోలీస్ లైన్ హెడ్ కానిస్టేబుల్ దేవచరణ్ మరావి, కానిస్టేబుల్ వికాస్ కుర్రే అతన్ని కోర్టులో హాజరుపరిచి దుర్గ్కు వెళ్లారు. తరువాత, ఇద్దరూ శివనాథ్ ఎక్స్ప్రెస్లో అతన్ని తీసుకొని బిలాస్పూర్కు తిరిగి వస్తున్నారు.
Read Also : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
రాయ్పూర్లోని సిలియారీ స్టేషన్ సమీపంలో, ఖైదీ టాయిలెట్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. వెంటనే సైనికులు అతడిని రైలులోని బాత్రూమ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేటు దగ్గర ఉన్న బేసిన్లో ముఖం కడుక్కుంటానన్నాడు. స్టేషన్ సమీపంలో రైలు స్లో అవ్వడంతో వెంటనే రైలు నుంచి దూకాడు. రైలు నుంచి నిందితుడు దూకగానే జవాన్ల చేతులు, కాళ్లు ఆడలేదు. తేరుకుని జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే అతను జవాన్ల కళ్లనుంచి అదృశ్యమయ్యాడు. దీంతో సైనికులు ఆర్పీఎఫ్కు సమాచారం అందించారు. నిందితుడు కనిపించకపోవడంతో జవాన్లు జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీనిపై జీఆర్పీ పరారీలో ఉన్న ఖైదీ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!