Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే వాళ్ల కళ్లుగప్పి మాయమైపోయాడు. ఈ సమాచారాన్ని జవాన్లు జైలు యాజమాన్యానికి తెలిపారు. దీంతోపాటు జీఆర్పీలోనూ ఫిర్యాదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం జీఆర్పీ బృందం గాలిస్తోంది.
Read Also: Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా పరిధిలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ దఘోరా నివాసి సునీల్ కుమార్ సాహు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతకుముందు ఆయన రాయ్పూర్ జైలులో ఉన్నారు. అనంతరం దుర్గ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై దుర్గ్ కోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం పోలీస్ లైన్ హెడ్ కానిస్టేబుల్ దేవచరణ్ మరావి, కానిస్టేబుల్ వికాస్ కుర్రే అతన్ని కోర్టులో హాజరుపరిచి దుర్గ్కు వెళ్లారు. తరువాత, ఇద్దరూ శివనాథ్ ఎక్స్ప్రెస్లో అతన్ని తీసుకొని బిలాస్పూర్కు తిరిగి వస్తున్నారు.
Read Also : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
రాయ్పూర్లోని సిలియారీ స్టేషన్ సమీపంలో, ఖైదీ టాయిలెట్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. వెంటనే సైనికులు అతడిని రైలులోని బాత్రూమ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేటు దగ్గర ఉన్న బేసిన్లో ముఖం కడుక్కుంటానన్నాడు. స్టేషన్ సమీపంలో రైలు స్లో అవ్వడంతో వెంటనే రైలు నుంచి దూకాడు. రైలు నుంచి నిందితుడు దూకగానే జవాన్ల చేతులు, కాళ్లు ఆడలేదు. తేరుకుని జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే అతను జవాన్ల కళ్లనుంచి అదృశ్యమయ్యాడు. దీంతో సైనికులు ఆర్పీఎఫ్కు సమాచారం అందించారు. నిందితుడు కనిపించకపోవడంతో జవాన్లు జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీనిపై జీఆర్పీ పరారీలో ఉన్న ఖైదీ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!