Libiya: లిబియాలో వరద బీభత్సం.. 5,300 కి పైగా చేరుకున్న మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Libiya: లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన వరద మధ్యధరా తీర నగరమైన డెర్నాను అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటనలో 5,300 మందికి పైగా మరణించారు. వరద నీటి ఉదృతికి 10000 మందికి పైగా గల్లంతయ్యారు. 7000 క్షతగాత్రులయ్యారు. కాగా మరణాల సంఖ్య 10000 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also:SBI Recruitment 2023: ఎస్బీఐలో ఉద్యోగాలు..6160 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న డెర్నా కు సాయం చేసేందుకు చాల దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రెస్క్యూ బృందాలను డెర్నాకు పంపించారు. అత్యవసర సేవలను అందిస్తున్నారు. లిబియా సామాజిక మాధ్యమాల ప్రకారం ఎక్కడ చూసిన మృత దేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.. దహన సంస్కారాలకు శ్మశాన వాటికలో క్యూ లో ఉండాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.. సోమవారం రోజే 300 కంటే ఎక్కువ మంది మృత దేహాలని ఖననం చేశారు.. ఇంకా ఖననం చేయాల్సిన మృత దేహాలు వందల్లో ఉన్నాయి. ఈ వరద దాటికి కార్లు, ఇళ్లు కనుమరుగయ్యాయి. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని డెర్నా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం డెర్నా లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also:RBI New Order: బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్.. కస్టమర్లకు ఆ పత్రాలు ఇవ్వడం లేట్ అయితే జరిమానా
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!