Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* గుజరాత్లో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న మోడీ..
* నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి.. ఉదయం 9.30 గంటలకు నెక్లెస్ రోడ్లో ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించనున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, నేతలు
Also Read
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
- Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
- Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
* తెలంగాణలో మయోనీస్ బ్యాన్.. నేటి నుండి ఒక సంవత్సరం వరకు మయోనీస్ బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పచ్చి కోడి గుడ్డుతో తయారు చేస్తున్న మయోనీస్ పై నిషేధం విధించిన సర్కార్
* అమరావతి: నేడు ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేదీ పదవీ విరమణ.. ఇప్పటికే EWS సెక్రెటరీగా పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాళెంలో క్యాంప్ కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేటలో ఉంటారు..
* ప్రకాశం : ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 6,82,437 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు.. బుక్ చేసిన 24 గంటల్లో గ్యాస్ సిలెండర్ అందేలా చర్యలు..
* ప్రకాశం : ఒంగోలులో దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం.. 39 అడుగుల మూడు తలల నరకాసుర విగ్రహానికి సంహారం చేసిన సత్యభామ రూపిణీ.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా హాజరైన ప్రజలు..
* కడప : మూడవరోజు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటన… అనంతరం ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు వెళ్ళనున్న మాజీ సీఎం జగన్
* తిరుపతి: ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 5.80,237 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
* విశాఖ: స్టీల్ ప్లాంట్ కార్యాచరణపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ
* కర్నూలు: నేడు హోళగుంద లో వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం…
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,640 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!