Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో మాంసం ముక్కలు పడేయడంతో వివాదం రాజుకుంది. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవాలయాన్ని అపవిత్రం చేశారని.. ఆరోపిస్తూ ఓ వర్గం వారు ఆందోళన చేశారు.
యూపీ కన్నౌజ్ జిల్లా రసూలాబాద్ గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలంయ ప్రాంగణంలో మాంసం ముక్కలను విసిరేశారు. అంతే కాకుండా రెండు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటన ఘర్షణలకు కారణం అయింది. అయితే ఈ ఘటనపై ఆలయ పూజారీ జగదీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దేవాలయాన్ని శుభ్రం చేయించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మౌనంగా ఉన్నారని బాధిత వర్గం నిరసన కార్యక్రమాలు చేసింది. తల్గ్రామ్- ఇందర్ ఘర్ రహదారిని దిగ్భందించారు.
Also Read
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
Read Also: Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
మూడు గంటల పాలు దిగ్భంధనం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఈ ఆందోళలు జరిగిన తర్వాత రెండు చోట్ల విగ్రహాలను ధ్వంస చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు నాలుగు దుకాణాలను తగలబెట్టారు. స్మశాన వాటికను ధ్వంసం చేశారు. దీంతో జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. శనివారం సాయంత్రం కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ , కాన్పూర్ కమిషనర్ రాజ్ శేఖర్ తాల్గ్రామ్ చేరుకుని.. విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!