Karnataka: దారుణం.. హోమ్స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
- కర్ణాటకలో దారుణం
- హోమ్స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. హోమ్స్టేలో ఉన్న అమెరికా మహిళపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశారు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడగులోని కుట్టా గ్రామంలోని ఒక హోమ్స్టేలో జరిగింది.

Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
అమెరికాకు చెందిన మహిళ కుట్టా గ్రామంలోని ఒక హోమ్స్టేలో ఉంటుంది. అయితే హోమ్స్టేలో పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఘటన తర్వాత యజమాని మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశాడు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. బాధితురాలు తెలివిగా మైసూర్ వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లిపోయింది.
తాజాగా ఆమె అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అమెరికా అధికారులు మైసూరులోని పోలీసు అధికారులను ఇమెయిల్ ద్వారా సంప్రదించగా కేసు నమోదు చేశారు. అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిగిందని కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లుగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మే 3వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
తాజావార్తలు
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?