First Mobile Phone Call: భారత్లో మొట్టమొదటి మొబైల్ కాల్కి 30 ఏళ్లు.. తొలి కాల్ ఎవరు ఎవరికి చేశారో తెలుసా..?
- భారత్లో మొట్టమొదటి మొబైల్ కాల్కి 30 ఏళ్లు..
- కేంద్ర టెలికాం మంత్రికి సీఎం జ్యోతిబసు ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Mobile Phone Call: ప్రస్తుతం భారత్ దేశం డిజిటల్గా మారుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి ఒక పరివర్తన వస్తుందని కనీసం ఊహించలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మొబైల్ తయారీతో పాటు వాటి వినియోగంలో ప్రపంచంలోనే భారత్, చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సత్తా చాటుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇండియాలో ఉన్న విధంగా డిజిటల్ చెల్లింపులు లేవనడంలో అతిశయోక్తి లేదు.
అంతగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. భారత్లో 30 ఏళ్ల క్రితం అంటే, జూలై 31, 1995న మొట్టమొదటి మొబైల్ కాల్ వెళ్లింది. తాజాగా ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) 1995లో భారతదేశంలో చేసిన మొట్టమొదటి కాల్ గురించిన వార్తల క్లిప్పింగ్ యొక్క చిత్రాన్ని Xలో పంచుకుంది. ప్రస్తుతం దేశంలో 1.2 బిలియన్ మొబైల్ యూజర్లు ఉన్నట్లు చెప్పింది. మూడు దశాబ్ధాల్లో భారత్లో ఇంటర్నెట్, వీడియో కాల్స్, మల్టీ మీడియా షేరింగ్లకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
భారత్లో తొలి మొబైల్ కాల్ కొల్కతా నుంచి న్యూఢిల్లీకి వెళ్లింది. 1995, జూలై 31న అప్పటి పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి జ్యోతి బసు నోకియా హెడ్సెట్ నుంచి న్యూఢిల్లీలోని కేంద్రం టెలికాం మంత్రి సుఖ్రామ్కి మొదటికాల్ చేశారు. ఇది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థల్లో చారిత్రాత్మకంగా నిలిచింది.
1995 ➡️ पहली कॉल
आज ➡️1.2 billion मोबाइल यूजर्स📱 pic.twitter.com/zDp53dGSXv— DoT India (@DoT_India) July 31, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!