Vande Bharat Express: మరోసారి వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. ఏడాదిలో 7వ సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. కొత్తగా ప్రారంభించిన డెహ్రాడూన్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ముజఫర్నగర్ స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ E1 కోచ్పై రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ని మోహరించింది. ఈ మార్గంలో వందేభారత్ రైలును గత నెలలో ప్రధాని మోడీ ప్రారంభించారు.
Read Also: Karnataka Anna Bhagya : తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
ఈ ఏడాది ఇది ఏడో దాడి. ఇంతకుముందు కూడా పలుమార్గాల్లో వందే భారత్ రైలుపై ఆకతాయిలు కావాలని దాడులకు తెగబడ్డారు.
జనవరి నెలలో విశాఖపట్నం వందేభారత్ రైలుపై ఇలానే కంచరపాలెం వద్ద రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో అద్దాలు పగిలిపోయాయి. రైలు ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది జనవరిలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఇదే నెలలో మాల్దా సమీపంలో హౌరా-న్యూ జల్పాయ్ గురి వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు. మార్చి 12 పశ్చిమ బెంగాల్ వందేభారత్ ట్రైన్ పై ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా వద్ద దాడి జరిగింది. ఏప్రిల్ 6న విశాఖ ట్రైన్ పై రాళ్లు రువ్వారు. మేలో కేరళలోని వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు.
తాజావార్తలు
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!