Scoot Airlines: 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం.. ఎయిర్లైన్స్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scoot Airlines Incident: ఇటీవల బెంగళూర్ విమానాశ్రయంలో 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది ఇండిగో ఫ్లైట్. ఈ ఘటన మరవక ముందే సింగపూర్ కు చెందిన బడ్జెట్ ఎయిర్ లైనర్ ‘స్కూట్ ఏయిర్ లైన్స్’ 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం పంజాబ్ అమృత్ సర్ నుంచి సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం బుధవారం సాయంత్రం 7.55 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మూడు గంటల ముందే మధ్యాహ్నం 3.45 గంటలకు వెళ్లింది.
Read Also: Farzi: నకిలీ నోట్ల కుంభకోణం వెనుక కె కె మీనన్!
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
విమానంలో 263 మంది సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని సింగపూర్ వెళ్లిపోయారు. మరో 35 మందికి సమాచారం లేకపోవడంతో విమానాన్ని అందుకోలేకపోయారు. 35 మంది తమ ఫ్లైట్ మిస్సవడానికి బుకింగ్ ఏజెంట్ కారణమని అమృత్సర్ విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ ఆరోపించారు. బుకింగ్ ఏజెంట్లందరికీ సకాలంలో సమాచారం అందించారు, వారంతా తమ ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసారు. కానీ ఒక ఏజెంట్ మాత్రమే ప్రయాణికులకు రీషెడ్యూల్ అయిన సమయాన్ని తెలియజేయలేదని సేథ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసింది. ప్రతీకూల వాతావరణం కారణంగానే విమానం రీషెడ్యూల్ చేయబడిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. బాధితులకు క్షమాపణలు చెబుతూ.. వారికి అవసరమైన సహాయం చేస్తామని వెల్లడించారు. స్కూట్ ఎయిర్ లైన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ. బడ్జెట్ ప్రయాణాలకు స్కూట్ ఎయిర్ లైన్స్ పేరొందింది.
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..