Maharashtra: స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం అలర్ట్.. రాహుల్గాంధీతో కీలక చర్చలు
- రాహుల్ గాంధీకి సంజయ్ రౌత్ ఫోన్
- స్థానిక ఎన్నికల ఫలితాలపై చర్చ
- భవిష్యత్ ప్రణాళికపై కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి జయకేతనం ఎగురవేసింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని ఉత్సాహంగా కనిపించింది. ప్రతిపక్ష కూటమిని మాత్రం ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. అంతేకాకుండా హెచ్చరిక గంటలు మోగించాయి.
ఇది కూడా చదవండి: Off The Record : మానేరు మీద వరుసగా కూలిపోతున్న చెక్ డ్యామ్లు..కూలిపోతున్నాయా? కూల్చేస్తున్నారా ?
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతలు అప్రమత్తం అయ్యారు. త్వరలోనే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. శివసేన పార్టీ చీలి పోకముందు 25 సంవత్సరాలు పరిపాలించింది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ)కి చెందిన నేత సంజయ్ రౌత్.. రాహుల్గాంధీతో ఫోన్ సంభాషణ చేశారు. ఐక్యతగా ఎన్నికల్లో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: పవన్ ట్రాప్ లో పడకుండా వైసీపీ నాయకుల వ్యూహాత్మక జాగ్రత్తలు?
జనవరి 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే ఉమ్మడి వ్యూహాన్ని రచించాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్లాన్ చేస్తోంది. అధికార కూటమికి ఎదుర్కోవాలంటే సమిష్ట పోరాటమే మార్గం అని సంజయ్ రౌత్.. రాహుల్గాంధీకి చెప్పినట్లు సమాచారం. ముంబైలో ఏక్నాథ్షిండే వర్గాన్ని ఎదుర్కోవాలంటే.. కాంగ్రెస్ మద్దతు అవసరం అని ఉద్ధవ్ థాకరే వర్గం భావిస్తోంది. ఓ వైపు రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) తో సమన్వయం చేసుకోవడం.. ఇంకోవైపు కాంగ్రెస్తో పొత్తును కొనసాగించడం ప్రాథమిక వ్యూహాకంగా తెలుస్తోంది. అయితే సైద్ధాంతిక విభేదాల కారణంగా MNS తో వేదికను పంచుకోబోమని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పోరాటం సాధ్యమవుతుందా లేదా? అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!