Praveen Sood: సీబీఐ కొత్త డైరెక్టర్గా కర్ణాటక టాప్ పోలీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ను నియమించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ టాప్ పోలీస్ ఆఫీసర్ రెండేళ్ల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాన మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ టాప్ కాప్ పేరును ఖరారు చేసింది. కర్ణాటక కేడర్ కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైశ్వాల్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Leopard Attack: రెండేళ్ల చిన్నారిని చంపిన చిరుత.. వారంతో వ్యవధిలో మూడో ఘటన
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
సీబీఐ డైరెక్టర్ను ప్రధానమంత్రి, సీజేఐ, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ రెండేళ్లపాటు నిర్ణీత కాలవ్యవధికి ఎంపిక చేస్తుంది. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడగించవచ్చు. సీబీఐ డైరెక్టర్ పదవి కోసం ముగ్గుర సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేయగా.. చివరకు ప్రవీణ్ సూద్ ను నియమించింది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రవీణ్ సూద్ వార్తల్లో నిలిచారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రవీణ్ సూద్ పై సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని రక్షిస్తున్నారంటూ సూద్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలపై డీజీపీ ప్రవీణ్ సూద్ అక్రమ కేసులు పెడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!