Oil Price Hike :సామాన్యుల పై మరో భారం.. భారీగా పెరగనున్న వంట నూనె ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. నిన్నటివరకు వంట నూనెల ధరలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంటనూనె, గోధుమల ధరలు పెంచేందుకు మార్కెట్ సిద్ధం అవుతోంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం కారణంగా భారతదేశం సన్ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది.. ఈ వార్త సామాన్య ప్రజలకు చేదు వార్త అనే చెప్పాలి..
ఇక పప్పులు, కూరలు, టమోటాలు, పాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ధరల పెంపుతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఈ జాబితాలోకి వంటనూనె ధరలు, గోధుమల ధరలు కూడా వచ్చి చేరాయి. వీటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మార్కెట్లో అనిశ్చితికి దారితీంది.. సామాన్య ప్రజలతో పాటుగా, వ్యాపారులు కుడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
రష్యా , ఉక్రెయిన్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవల నిలిపివేయడం భారతదేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత, ధరపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి నల్ల సముద్రం ద్వారా వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతించే ఒప్పందాన్ని రష్యా నిలిపివేసింది. దీంతో భారతదేశానికి సన్ఫ్లవర్ ఆయిల్ రవాణాను ఆకస్మికంగా నిలిపివేసింది.. దీని కారణంగా నూనెల ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.. బ్లాక్ సీ గ్రెయిన్ ఒప్పందాన్ని రష్యా నిలిపివేసినందుకు ప్రతిస్పందనగా ప్రపంచ గోధుమ ధరలు కూడా పెరిగాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో సన్ ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరలు మరో 15% పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియాలో కూడా ధరలు భారీగా పెరుగుతాయని తెలుస్తుంది.. ప్రస్తుతం కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇది మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని జనాలు ఆలోచిస్తోస్తున్నారు ..
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!