Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!
- తమిళనాడు న్యాయస్థానంలో వింతైన సంఘటన
- నాణేలతో కోర్టుకు హాజరైన భార్య బాధితుడు
- తిరస్కరించిన న్యాయమూర్తి.. తిరిగి తీసుకెళ్లిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు న్యాయస్థానంలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాణేలతో కోర్టుకు హాజరయ్యాడు. ఈ పరిణామంతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. భరణం చెల్లించేందుకు నాణేలతో రావడంతో షాక్ అయ్యారు. అసలేం జరిగింది. నాణేలతో కోర్టుకు ఎందుకు హాజరయ్యాడో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: KTR Case: హైకోర్టులో కేటీఆర్కు ఊరట..
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి (37). వాడవల్లి ప్రాంతంలో టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య ఏం గొడవలు ఉన్నాయో.. ఏమో తెలియదు గానీ.. ఆయన భార్య గతేడాది ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తి… ప్రతివాదికి మధ్యంతర భరణంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అయితే భార్య మీద కోపమో.. ఇంకేదో తెలియదు గానీ.. భర్త ఈనెల 18న (బుధవారం) ఫ్యామిలీ కోర్టుకు రూ.1, రూ.2 నాణేలతో హాజరయ్యాడు. రూ.80,000 విలువైన నాణేలతో మొత్తం 20 సంచుల్లో జడ్జి ముందుకు తీసుకొచ్చాడు. చిల్లర డబ్బులు తీసుకురావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తి అవాక్కయ్యారు. చిల్లర పైసలు చూసి షాక్ అయ్యారు. దీంతో అతడిని న్యాయమూర్తి మందలించారు. చిల్లర డబ్బులు తీసుకెళ్లి.. నోట్లు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అతడు తిరిగి 20 సంచులను కారులో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..