Madya pradesh: మరి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ జంప్
- భర్త కజిన్ సిస్టర్ తో భార్య రోమాన్స్..
- స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త కజిన్ సిస్టర్ తో భార్య వాట్సాప్ రోమాంటిక్ చాటింగ్ చేసింది. దీన్ని భర్త, అతడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత విషయం బయటపడింది. ఇలా ఇద్దరు మహిళలు కలిసి ఉండడం లేదా.. రోమాన్స్ చేయడం సాధారణమైపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో ఓ మహిళ వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం అశుతోష్.. తన భార్య, పిల్లాడితో కలిసి జబల్పూర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోనే ఉంటోన్న కజిన్ మాన్సి తరచూ ఇంటికి వస్తూ, వెళ్తూ ఉండేది. సంధ్య, మాన్సిలు ఎంతో క్లోజ్ గా ఉండటం చూసినా అశుతోష్ కు ఎలాంటి అనుమానం రాలేదు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాడు. తరచూ విహారయాత్రలకు, షాపింగులకు వెళ్తున్నా.. పెద్దగా పట్టించుకోలేదు.
Also Read
భర్త కజిన్ సిస్టర్ తో భార్య చేసిన రొమాంటిక్ వాట్సప్ చాటింగ్ ను చూసి ఓ కుటుంబం అవాక్కైంది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ప్రేమకు లింగ వివక్ష లేదని చెప్తూ.. ఇలా ఒకే జెండర్ కు చెందిన ఇద్దరు రొమాన్స్ చేయడం పరిపాటిగా మారింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం అశుతోష్.. తన భార్య, పిల్లాడితో కలిసి జబల్పూర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోనే ఉంటోన్న కజిన్ మాన్సి తరచూ ఇంటికి వస్తూ, వెళ్తూ ఉండేది. సంధ్య, మాన్సిలు ఎంతో క్లోజ్ గా ఉండటం చూసినా అశుతోష్ కు ఎలాంటి అనుమానం రాలేదు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాడు. తరచూ విహారయాత్రలకు, షాపింగులకు వెళ్తున్నా.. సందేహించలేదు.
ఆగస్టు 12న సంధ్య ఇల్లు వదిలి వెళ్లిపోగా.. అశుతోష్ ఆమెకోసం వెతికాడు. జబల్పూర్ రైల్వే స్టేషన్లో కన్పించడంతో ఇంటికి తీసుకువచ్చాడు. కొద్దిరోజులు బాగానే ఉన్న సంధ్య ఆగస్టు 22న మళ్లీ భర్త ఇంట్లో లేని సమయంలో కొడుకుని వదిలి వెళ్లిపోయింది. ఈసారి మొబైల్ ఫోన్ ను కూడా ఇంట్లోనే వదిలేయడంతో సంధ్య ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోనే ఉన్న సంధ్య ఫోన్ ను ఎందుకో చెక్ చేయడంతో.. మాన్సితో చాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే మాన్సితోనే సంధ్య పరారై ఉంటుందని అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘంపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. స్థానికులకు విషయం తెలియడంతో ఇదెక్కడి విడ్డూరం అంటూ గుసగుసలాడుకోవడం, అశుతోష్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతుండటంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!