Karnataka: ఐపీఎస్ రూపా మరో సంచలన పోస్ట్.. నా కుటుంబాన్ని కాపాడుకునేందుకే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS D Roopa Moudgil Facebook latest post: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల రచ్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. రోహిణి సింధూరి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసిన రూపా, ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా ఆమె మెంటల్ కండీషన్ సరిగా లేదంటూ రోహిణి కామెంట్ చేశారు.
Read Also: T20 World Cup: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ఇదిలా ఉంటే మరోసారి రూపా మౌడ్గిల్ ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. నా కుటుంబం కోసం పోరాటం చేస్తున్నా అని బుధవారం పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కనీస జాగ్రత్తలు పాటించపోవడం వల్ల తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి, కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి, మరో అధికారి ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఓ ఐఏఎస్ జంట విడాకులు తీసుకుందని, అందకే నేను జాగ్రత్త పడుతున్నా అంటూ పోస్టులో పేర్కొంది. నేను, నా భర్త కలిసే ఉన్నాం, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాడుతున్నా అని, పలువురు జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు అంటూ రాసుకొచ్చింది. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే అవినీతిపై చేసే పోరుకు ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలని అని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు అధికారులను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారం కర్ణాకట విధాన పరిషత్తులో కూడా చర్చకు వచ్చింది. పలువురు ప్రజాప్రతినిధులు దీనిపై మాట్లాడటం గమనార్హం. ఇద్దరూ కూడా ఎలాంటి బహిరంగ పోస్టు పెట్టవద్దని సీఎస్ వందితా శర్మ ఇప్పటికే ఆదేశించారు. అయినా కూడా రూపా మౌడ్గిల్ పోస్టు పెట్టారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!