Mpox: “ఎంపాక్స్”ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం.. ఆస్పత్రి, ఎయిర్పోర్టుల్లో అలర్ట్..
- ఎంపాక్స్ని ఎదుర్కొనేందుకు సిద్దమైన భారత్..
- ఆస్పత్రులు..ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్..
- దద్దర్లు ఉన్న రోగులు ఐసోలేషన్ వార్డుకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox: కరోనా మహమ్మారి తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త ముప్పు ‘‘ఎంపాక్స్’’ రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వైరస్ మూలంగా ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఆ దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Read Also: Tragedy: రాఖీ పండగ వేళ విషాదం.. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం
ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ మరియు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ప్రకటించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలనను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం 100కి పైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ ఆ తర్వాత విరమించుకుంది. తాజాగా ఈ ఏడాది మరోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. జూన్ 2022 నుంచి మే 2023 వరకు భారత్లో కూడా 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యయాయి. ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ గతంలో కన్నా శక్తివంతంగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. లైంగిక సంపర్కంతో సహా సాధారణ సాన్నిహిత్యం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!