Mpox: “ఎంపాక్స్”ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం.. ఆస్పత్రి, ఎయిర్పోర్టుల్లో అలర్ట్..
- ఎంపాక్స్ని ఎదుర్కొనేందుకు సిద్దమైన భారత్..
- ఆస్పత్రులు..ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్..
- దద్దర్లు ఉన్న రోగులు ఐసోలేషన్ వార్డుకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox: కరోనా మహమ్మారి తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త ముప్పు ‘‘ఎంపాక్స్’’ రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వైరస్ మూలంగా ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఆ దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
Read Also: Tragedy: రాఖీ పండగ వేళ విషాదం.. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం
ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ మరియు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ప్రకటించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలనను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం 100కి పైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ ఆ తర్వాత విరమించుకుంది. తాజాగా ఈ ఏడాది మరోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. జూన్ 2022 నుంచి మే 2023 వరకు భారత్లో కూడా 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యయాయి. ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ గతంలో కన్నా శక్తివంతంగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. లైంగిక సంపర్కంతో సహా సాధారణ సాన్నిహిత్యం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?