General elections: లోక్సభ ఎన్నికల్లో “తప్పుడు సమాచార ప్రమాదం”.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ర్యాంకింగ్స్లో మొదటిస్థానం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
General elections: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ‘ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను తీసుకువచ్చింది. భారత్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ప్రపంచంలోనే తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ మొదటిస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. నివేదిక జనవరి ప్రారంభంలో దాని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ మరియు గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే యొక్క 19వ ఎడిషన్తో వచ్చింది.
Read Also: Priyanka Jain: బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా.. ఏడుస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
34 ఆర్థిక, పర్యావరణ, భౌగోళిక రాజకీయ, సామాజిక మరియు సాంకేతిక ప్రమాదాల ర్యాంకింగ్ ఆధారంగా రాబోయే రెండేళ్లలో పలు దేశాల్లో పరిస్థితులను విశ్లేషించి రేటింగ్ ఇచ్చింది. భారత్ మాత్రమే కాకుండా అమెరికాతో పాటు పలు దేశాలు 2024లో ఎన్నిలకు వెళ్తున్నాయి. తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో అమెరికా 6వ స్థానంలో, యూరోపియన్ యూనియన్ 8వ స్థానంలో, యూకే, మెక్సికో దేశాలు 11వ స్థానంలో, దక్షిణాఫ్రికా 22వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు 2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్పుడు సమాచారంగా నిర్వచించింది. రాబోయే రెండేళ్లలో అమెరికా, ఇండియా, యూకే, మెక్సికో, ఇండోనేషియాతో సహా అనేక ఆర్థిక వ్యవస్థల్లోని దాదాపు 3 బిలియన్ల మంది ప్రజలు ఎన్నికలకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!