S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై పార్లమెంట్లో EAM ప్రకటన..
- భారత్-చైనా సంబంధాలపై పార్లమెంట్లో జైశంకర్ ప్రకటన..
- రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్లో మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 2020 నుంచి అసాధారణంగా ఉన్న సంబంధాలు నెమ్మదిగా మెరుగవుతున్నాయని ఆయన చెప్పారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు మిలిటరీలు ఘర్షణ పడ్డాయి, 45 ఏళ్లలో మొదటిసారి ఇరువైపుల మరణాలకు దారి తీసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరగయ్యాయని జైశంకర్ అన్నారు. నితంతర దౌత్య చర్చలు రెండు దేశాల సంబంధాలను కొంత మెరుగుపరిచే దిశలో ఉంచాయని వివరించారు.
Read Also: Bangladesh: బంగ్లా హిందూ సన్యాసి తరుపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు..
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చల ద్వారా చైనాతో సంప్రదింపులు జరపడానికి భారతదేశం కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘ఏప్రిల్-మే 2020లో తూర్పు లడఖ్లోని LAC (వాస్తవ నియంత్రణ రేఖ) వెంబడి చైనా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించారు. ఫలితంగా అనేక పాయింట్ల వద్ద మన దళాలతో ముఖాముఖి తలపడింది. పెట్రోలింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది’’ అని ఈఏఎం తన ప్రకటనని ప్రారంభించారు. లాజిస్టిక్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితి ఉన్నప్పటికీ మన సైన్యం వేగంగా, సమర్థవంతంగా ప్రతిఘటించిందని, ఇది మన సాయుధ దళాల ఘటన అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి, ప్రశాంతత పునరుద్ధరించడానికి దౌత్యపరమైన ప్రయత్నం అత్యవసరమని జైశంకర్ అన్నారు.
సరిహద్దు రక్షణ సహకారంపై అవగాహనకు రావడానికి 1991, 1993, 1996, 2003, 2005, 2012, చివరిగా 2013లో సంతకం చేసిన ఒప్పందాలతో సహా భారతదేశం మరియు చైనాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలను మంత్రి చెప్పారు. తాజాగా ఇటీవల జరిగిన ఒప్పందం డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్కి సంబంధించినది. 2020లో ఘల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా పార్లమెంట్లో జైశంకర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?