Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్
- మణిపూర్ హింసపై క్షమాపణలు చెప్పిన సీఎం బీరెన్ సింగ్..
- గతాన్ని మరిచిపోయి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: 2023 మే నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల సంఘర్షణతో అట్టుడుకుతోంది. హింసలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ, కుకీల మధ్య నెలకొన్న హింసపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాష్ట్ర ప్రజల్ని క్షమాపణలు కోరారు. గతాన్ని ‘‘క్షమించండి, మరిచిపోంది’’ అని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఇంఫాల్లో విలేకరులతో మాట్లాడిన ఆయన..‘‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరం. గత ఏడాది మే 3 నుండి ఈ రోజు జరుగుతున్న దానికి నేను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ప్రియమైన వారిని కోల్పోయారు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. నేను చింతిస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. అయితే ఇప్పుడు, గత మూడు, నాలుగు నెలలుగా శాంతి దిశగా పురోగతిని చూసిన తర్వాత, 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య హింస చెలరేగింది. మే 2023 నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపుగా 53 శాతం ఉన్నారు. వీరు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మణిపూర్లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన చర్చలు మరియు చర్చల్లోనే ఏకైక పరిష్కారం ఉందని బీరెన్ సింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..