ఫిబ్రవరి 1నవిద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ కమిటీలు ఈ మేరకు తీర్మనాం చేశాయి. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నట్టు వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 15న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ, నిరసన ప్రదర్శనలు చేపడతారు.
డిసెంబర్ 15న ర్యాలీలో పాల్గొనాలని అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపుతారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలో అన్ని పవర్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాల్లో విధుల్లో బహిష్కరించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న కార్యక్రమాలకు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు మద్ధతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఎంపీల అందరిపై ఉందని వారు అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!