Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ సునామీ..
- స్వాతంత్య్రం తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elections 2026: పశ్చిమ బెంగాల్ తొలి విడత, తమిళనాడు ఎన్నికల పోలింగ్లో ఓటర్లు సునామీ సృష్టించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 92.25 శాతం, తమిళనాడులో 85.03 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ భారీగా పెరగడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్ల బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టమని చెప్పారు.
Read Also: Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉంటే, తొలివిడతలో భాగంగా గురువారం 152 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మిగిలిన అసెంబ్లీలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్లో టీఎంసీ, హుయాయున్ కబీర్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, పెరిగిన ఓటింగ్ ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోందని మళ్లీ టీఎంసీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఈ ఓటింగ్ను మార్పుకు సంకేతంగా అభివర్ణించారు.
మరోవైపు, తమిళనాడులో కూడా ఇదే తరహాలో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. మొత్తం 234 స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు జరిగాయి. డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఎండల్ని సైతం లెక్క చేయకుండా పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు బారులు తీరారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!