CM KCR: బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి.. అంతా కలిసి పనిచేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం బాగుపడాలంటే బీజేపీ ముక్త్ భారత్ సాధించాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు..ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకువస్తున్నారు…మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది…విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితిష్ కుమార్ అన్నారు …విపక్షాలు కలసి బీజేపీ ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం అన్నారు సీఎం కేసీఆర్..మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితి ని బీజేపీ తీసుకువచ్చింది
విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితీష్ కుమార్ అన్నారు..విపక్షాలు కలసి బిజెపి ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం..బిజెపి ముక్త్ భారత్ తోనే దేశంలో పురోగతి సాధ్యం అన్నారు కేసీఆర్. మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారు..దేశంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి..దేశం అప్పులు పెరిగాయి…రూపాయి విలువ పడిపోయింది..దేశ రక్షణ వ్యవహారాల విషయంలో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కొత్త విధానాలు తీసుకువస్తున్నారు.. దేశ రాజధానిలో ఇప్పటికి నీటి,కరెంట్ కొరత ఉంది… మోడీ సర్కార్ అసమర్థ విధానాలతో దేశం తిరోగమన దిశలో వెళ్తుందని దుయ్యబట్టారు సీఎం కేసీఆర్.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. సీఆర్ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి…మీ భాగస్వామ్యం చాలా గొప్పది…మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది….ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు…అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు…మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత అని కొనియాడారు నితీష్ కుమార్.
అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండని కితాబిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్.బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర ఎందుకన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. విస్తృతంగా చర్చ జరిగాక నిర్ణయానికి వస్తాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతా ఒక తాటిపైకి వచ్చాం.. తప్పుడు విద్యుత్ విధానం అమలుచేస్తోందన్నారు సీఎం కేసీఆర్.
Read Also: New Zealand: న్యూజిలాండ్కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!