Nepal: నేపాల్ కరెన్సీపై భారత ప్రాంతాలు.. ముద్రించనున్న చైనా..
- నేపాల్ దుందుడుకు చర్య..
- భారత భూగాలను తమవిగా చెప్పుకునే ప్రయత్నం..
- ఆ దేశ కరెన్సీపై భారత్కి చెందిన మూడు ప్రాంతాలు..
- కరెన్సీని ముద్రించనున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారతదేశ భూభాగాలైన లింపియాధుర, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలను తమ భాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త 100 రూపాలయ నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్టును చైనా కంపెనీకి ఇచ్చింది.
Read Also: KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటోంది. దీనిపై గతంతో పెద్ద వివాదమే నడిచింది. జూన్ 18, 2020లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూభాగాలుగా చెబుతూ.. ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. మరోసారి వీటిని నేపాల్ దాని కరెన్సీ నోట్లపై ముద్రించడం ద్వారా మరోసారి వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ మూడు భాగాలు కూడా భారతదేశ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఈ నేపాల్ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ని పొందింది. 300 మిలియన్ నేపాల్ రూపాలయ విలువైన రూ. 100 నోట్ల డిజైన్ని ప్రింట్ చేసి డెలివరీ చేయాల్సిందిగా చైనా కంపెనీని కోరింది. దీని ప్రింటింగ్ ఖర్చు సుమారు 8.99 మిలియన్ డాలర్లుగా ఉంటుందని రిపబ్లికా పేపర్ నివేదించింది. నేపాల్ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలైన సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లతో 1850 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..