Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు
- సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట మావోయిస్టుల లేఖను ..
- ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి ఒక ముసుగు,కార్పొరేట్కు నంబర్ వన్ ఏజెంట్ అని లేఖ..
- పోలీసు రిక్రూట్మెంట్లో గిరిజన యువతకు మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర..
- ఛత్తీస్గఢ్ను పోలీసురాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట సంచలన లేఖను మావోయిస్టులు విదుదల చేశారు. ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఒక ముసుగు, అతను కార్పొరేట్కు నంబర్ వన్ ఏజెంట్ అని లేఖలో పేర్కొన్నారు. పోలీసు రిక్రూట్మెంట్లో గిరిజన యువతకు ఎత్తు, ఛాతీ కొలతల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని అందులో మావోలు తెలిపారు. ఛత్తీస్గఢ్ను పోలీసురాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్రను అందరు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు.
Read also: Samantha : బేబీ బంప్తో సమంత .. వైరల్ అవుతున్న ఫోటోలు
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ను కార్పోరేట్ కంపెనీలకు చౌకగా సేవలందించేందుకు గిరిజన యువతను పోలీసు శాఖలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక శాఖలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటిలో ఖాళీగా ఉన్న పోస్టులకు రిక్రూట్మెంట్ లేదు. కేవలం పోలీసు రిక్రూట్మెంట్ మాత్రమే నిరంతరం జరుగుతోందన్నారు. రోడ్లు, టెలిఫోన్లు, వంతెనలు, రైల్వే లైన్లు, ఓడల స్థావరాలు తదితరాలను కార్పొరేట్ల కోసం నిర్మిస్తున్నారు. దీని భద్రత కోసం పోలీసులను మోహరిస్తున్నారు. గ్రామాలు, పొలాల్లో బాంబులను పేల్చుతున్నారు. ప్రతిరోజూ గ్రామాలపై దాడులు చేసి వందలాది మందిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. గిరిజన సమాజాన్ని కాపాడాలంటే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలపై బలమైన ఉద్యమం జరగాలి అంటూ లేఖలో ప్రధానంగా ప్రస్థావించిన మావోలు.
Kamareddy Crime: వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!