Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

Petrol

Petrol

Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు చమురు కంపెనీలు బిగ్ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్ పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 97.77 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 99.67 కు చేరుకుంది.