Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News At Least 3 Killed In Elephant Attack In Assam

Elephant Attack: ఏనుగు దాడిలో చిన్నారితో సహా ముగ్గురు మృతి

Published Date :August 16, 2022 , 8:01 am
By Mahesh Jakki
Elephant Attack: ఏనుగు దాడిలో చిన్నారితో సహా ముగ్గురు మృతి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Elephant Attack: అస్సాం-మేఘాలయ సరిహద్దులో అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒక చిన్నారితో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున అస్సాం-మేఘాలయ సరిహద్దులోని లఖిపూర్ సమీపంలోని కురంగ్ గ్రామంలో చోటుచేసుకుంది.

అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని సమీప కొండల ప్రాంతం నుంచి ఆహారం కోసం అడవి ఏనుగుల గుంపు అక్కడికి వచ్చి ప్రజలపై దాడి చేసింది.”ఏనుగుల దాడిలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో జరిగింది” అని లఖిపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధృబా దత్తా తెలిపారు.

Also Read

  • Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్‌ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
  • Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
  • Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
  • UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
Add as a preferred
source on google

Indian Army Jawan: కనిపించకుండా పోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత మృతదేహమై..

అడవి ఏనుగులు తరచూ ఈ ప్రాంతానికి వచ్చి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. గత నెలలో గౌహతిలోని అమ్చింగ్ జోరాబత్ ప్రాంతంలో ఓ యువకుడిపై అడవి ఏనుగు దాడి చేసింది. మే నెలలో, అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో ఇద్దరు మహిళలతో సహా ఒకే కుటుంబంలోని ముగ్గురిని అడవి ఏనుగులు తొక్కి చంపాయి. గోల్‌పరా జిల్లాలోని లఖిపూర్ అటవీ రేంజ్ పరిధిలోని సల్బరి అంగ్తిహార గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • assam-meghalaya border
  • Elephant Attack
  • Elephant Attack In Assam
  • wild elephant
  • wild elephant attack

తాజావార్తలు

  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!

  • Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్‌ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!

  • Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..

  • Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!

  • Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్‌గా కరకరలాడే వడలు

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions