BJP: రాహుల్ గాంధీ సొంత దేశంపైనే అణుబాంబు, హైడ్రోజన్ బాంబు వేస్తున్నాడు.
- రాహుల్ గాంధీ ‘‘హైడ్రోజన్ బాంబ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- సొంత దేశంపైనే బాంబులు ప్రయోగిస్తున్నారంటూ ఆగ్రహం..
- రాహుల్ను తూర్పారపట్టిన బీజేపీ నేతల అనిల్ విజ్, అనురాగ్ ఠాకూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విమర్శలను ఖండించారు. ‘‘తన సొంత దేశంలో అణు బాంబులను, హైడ్రోజన్ బాంబులనున వేయడం అనే భావన ఉన్న ప్రపంచంలోని ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ’’ అంటూ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మీరు ఏదైనా చెప్పే హక్కు ఉందని, మీ ఉద్దేశం మంచిదైతే మీరు వేరే పరిభాషను ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రతికూల ఫలితాలు మిమ్మల్ని చాలా ప్రభావితం చేశాయని, అందుకు మీరు మంచిగా ఆలోచించరు, మంచిగా మాట్లాడరు అని అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ రోజు చేసిన వ్యాఖ్యలు తక్కువే అని, త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’ రానుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తుల్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.‘‘రాహుల్ గాంధీకి రోజురోజుకు నిరాశ పెరుగుతోంది. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. కోర్టుల ద్వారా మందలించబడటం అతడికి ఒక దినచర్యగా మారింది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..