BJP: రాహుల్ గాంధీ సొంత దేశంపైనే అణుబాంబు, హైడ్రోజన్ బాంబు వేస్తున్నాడు.
- రాహుల్ గాంధీ ‘‘హైడ్రోజన్ బాంబ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- సొంత దేశంపైనే బాంబులు ప్రయోగిస్తున్నారంటూ ఆగ్రహం..
- రాహుల్ను తూర్పారపట్టిన బీజేపీ నేతల అనిల్ విజ్, అనురాగ్ ఠాకూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విమర్శలను ఖండించారు. ‘‘తన సొంత దేశంలో అణు బాంబులను, హైడ్రోజన్ బాంబులనున వేయడం అనే భావన ఉన్న ప్రపంచంలోని ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ’’ అంటూ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మీరు ఏదైనా చెప్పే హక్కు ఉందని, మీ ఉద్దేశం మంచిదైతే మీరు వేరే పరిభాషను ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రతికూల ఫలితాలు మిమ్మల్ని చాలా ప్రభావితం చేశాయని, అందుకు మీరు మంచిగా ఆలోచించరు, మంచిగా మాట్లాడరు అని అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ రోజు చేసిన వ్యాఖ్యలు తక్కువే అని, త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’ రానుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తుల్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.‘‘రాహుల్ గాంధీకి రోజురోజుకు నిరాశ పెరుగుతోంది. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. కోర్టుల ద్వారా మందలించబడటం అతడికి ఒక దినచర్యగా మారింది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..