Operation Sindoor: యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి నేర్చుకోండి: వైమానిక దళాధిపతి..
- యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి నేర్చుకోవాలి..
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వైమానిక దళాధిపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక సంఘర్షణ ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారతదేశం నుంచి నేర్చుకోవాలని అన్నారు.
Read Also: CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్ కుటుంబంలో సమస్య
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
‘‘నేడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు, అది రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే ఎవరూ సంఘర్షణ ముగింపు గురించి ఆలోచించడం లేదు. వీలైనంత త్వరగా సంఘర్షణల్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే దాని గురించి ప్రపంచం భారత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను’’ అని ఢిల్లీలో ఒక కార్యక్రమంలో అన్నారు.
పాకిస్తాన్పై దాడి ఆపడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు తప్పుపట్టారు. మే 10న కాల్పులు విమరణపై ట్రంప్ ఒత్తిడి ఉందని, నరేంద్రమోడీ లొంగిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, దీనిపై కూడా ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము చాలా త్వరగా యుద్ధాన్ని ముగించాము, మన లక్ష్యం ఉగ్రవాద వ్యతిరేకత, వారిపై దాడి చేశాము, కాబట్టి మన లక్ష్యాలను నెరవేరాయి. ఇంకా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏంటి? ఏదైనా సంఘర్షణకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, పురోగతిని ప్రభావితం చేస్తుంది.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!