Mandi Masjid Controversy: మసీదు అక్రమ నిర్మాణ తొలగింపుపై స్టే.. విచారణ ఈ నెల 20కి వాయిదా..!
- మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో కోర్టు స్టే ఆర్డర్..
- తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసిన న్యాయస్థానం..
- స్టే ఆర్డర్పై అధ్యయనం చేసిన తర్వాత హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం: దేవభూమి సంఘర్ష్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. కార్పొరేషన్ కమీషనర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఎహ్లే ఇస్లాం ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధినేత నహీమ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. పిల్ విచారణ చేసిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన రికార్డులను మూడు రోజుల్లోగా సమర్పించాలని కార్పొరేషన్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసు తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది.
Read Also: Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్ తెలిస్తే మైండ్ బ్లాకే!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇక, ఈ మండి మసీదు 100 సంవత్సరాల పురాతనమైంది. ఈ మసీదుకు సంబంధించి 1962లో చేసిన సెటిల్మెంట్లో ఖస్రా సంఖ్యను 1280, 2216, 2217గా విభజించారు. మూడు ఖస్రా సంఖ్యల మొత్తం వైశాల్యం 300.53 చదరపు మీటర్లు ఉంది. అయితే, ఖస్రా నం. 2218 నుంచి 2221 వరకు ఉన్న మొత్తం వైశాల్యం 85.6 చదరపు మీటర్లు కాగా, ఈ ఖస్రా సంఖ్యలన్నింటినీ కలిపితే.. మొత్తం వైశాల్యం 386.16 చదరపు మీటర్లుగా వస్తుంది.. ఇది అహ్లే ఇస్లాం ఆధీనంలో ఉంది. కాగా, అక్టోబర్ 10న హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం స్టే ఆర్డర్ కాపీని అధికారులకు ముస్లిం పక్షం అందించింది. దీనిపై దేవభూమి సంఘర్ష్ కమిటీ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్టే ఆర్డర్ను అధ్యయనం చేసిన తర్వాత అర్బన్ బాడీ అండ్ టౌన్ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికి వ్యూహం రచిస్తుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!