ET Movie Pre Release Event : “సింగం-4″పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం “”ఎతర్క్కుం తునింధవన్””. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో నటుడు సూర్యతో ప్రియాంక అరుల్ మోహన్ రొమాన్స్ చేస్తుండగా, ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Read Also : Rana : నువ్వు చేస్తోంది యాక్టింగా… 4 గంటలు క్లాస్ పీకాడు సూర్య
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు రానా, సురేష్ బాబు, బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ చిత్రబృందాన్ని విష్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య అభిమానులు “సింగం-4” ఎప్పుడు ? అని ప్రశ్నించారు. స్పందించిన సురేష్ బాబు “సింగం-4 మేము తీయాలనుకోవడం కాదు… హీరో ఒప్పుకుంటే మేము కథ రాసి, నిర్మిస్తాము. అప్పుడు సింగం-4 మాత్రమే కాదు సింగం- 5,6,7 కూడా వస్తాయి” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి సూర్య అభిమానులు “సింగం” సిరీస్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పొచ్చు. మరి “సింగం-4” ఎప్పుడు తెరకెక్కుతుందో !?
- Tags
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?