Manchu manoj: వారికి ఓటు వేయండి అంటున్న హీరో మంచు మనోజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా చిత్తూరు జిల్లాలో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగాఆయన మాట్లాడుతూ.. ప్రజలు ‘ పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి, అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి’ అంటూ అన్నారు. నాయకులు వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారు.. ఇలాంటి అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ తెలిపారు. ఎవరైతే డబ్బులు ఉన్నాయి కదా.. అని ఇస్తే తీసుకోండి. ఆపై మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఓటేయండి అని అన్నారు.
మనందరం కలిసి ఉంటేనే దేశానికి బలం. కాకపోతే ఈ మధ్య ఆ ప్రేమ కనిపించడం లేదు. ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుంది. మనుషులను విభజించి పాలించకూడదు. ఇలా 0ఒంటరిగా విజయం సాధించవచ్చు. కాకపోతే అది సాధించే క్రమంలో మీ వెంట ఉన్న వారిని మర్చిపోకండి అంటూ తెలిపాడు. ప్రతిఒక్కరి ఎదుగుదలలో కొత్త పరిచయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలు వదిలేస్తే.. మనం మనుషులం కాదు మృగాలం., అందుకే తాము గతాన్ని మర్చిపోకూడదు.. పాత స్నేహాన్ని ఎప్పటికి మర్చిపోకూడదు అని పేర్కొన్నాడు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
విభజించి పాలిచడం అనేది ఒక లీడర్ క్వాలిటీ కాదని.. అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన లీడరని.. మనిషకి ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం కిందకు దించేస్తాయని., అంతా నాది అనుకుంటే అతనిని “పీస్ ఆఫ్ మైండ్” అంతటితో ఆగిపోతుందని చెబుతూనే.. ప్రజలు ఓటును డబ్బుకు అమ్ముకోకండి.. కాకపోతే, అతను మంచి నాయకుడా.. కాదా.. ప్రజలని విడదీస్తూ వస్తున్నాడా..? లేక కలుపుకుని వస్తున్నాడా..? తప్పులు చేస్తున్నాడా..? లేదా పరిశీలించండి అంటూ వ్యాఖ్యలు చేసారు హీరో మంచు మనోజ్.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!