ఏపీ టికెట్ ధరలపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్తిగా బాలకృష్ణ స్టామినా. వైఎస్ఆర్ హయాంలో చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది. ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా ఆయన టిక్కెట్ ధరలకు అనుమతి ఇచ్చారు. ఇండస్ట్రీకి దాసరి లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ లేదు. ఆన్లైన్ టికెటింగ్ మాకు సహాయం చేస్తుంది కానీ ఈ ధరలు చాలా కష్టం. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్తో సహా ప్రతి సీఎం టాలీవుడ్కు అనుకూలులే. కానీ ఇటీవలి కాలంలో కొంత గ్యాప్ వచ్చింది” అని చెప్పారు. లని అన్నారు. పారదర్శకతను కొనసాగించడానికి ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారని, అయితే సోషల్ మీడియా మొత్తం అంశాన్ని వక్రీకరించిందని కళ్యాణ్ అన్నారు.
Read also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్
Also Read
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
“అఖండ” విజయం గురించి ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ప్రేక్షకులు ఏ గోలతో సంబంధం లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఆస్వాదిస్తారని ఈ చిత్రం రుజువు చేసిందని అన్నారు. తన రాబోయే ప్రాజెక్ట్ల గురించి మీడియా ప్రశ్నించగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శంకరాచార్య’ని నిర్మించాలని ఆలోచిస్తున్నానని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నానని కళ్యాణ్ వెల్లడించాడు. సత్యదేవ్, గాడ్సే దర్శకుడు గోపీ గణేష్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయని నిర్మాత తెలిపారు.
సత్యదేవ్ నటించిన తన తదుపరి చిత్రం ‘గాడ్సే’ 26 జనవరి 2022న విడుదలవుతుందని అతను చెప్పాడు. అంతేకాకుండా సి కళ్యాణ్ రానా దగ్గుబాటితో 1945 అతి త్వరలో విడుదల కానుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!