Tollywood : తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో దిల్ రాజు భేటీ
- సినీ కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్తో టాలీవుడ్లో షూటింగ్లు బంద్
- మంత్రి కోమటిరెడ్డి దిల్ రాజుకు సమస్య పరిష్కార బాధ్యత అప్పగింత
- తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో దిల్ రాజు, సుప్రియ, బాపినీడు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన పెంపు డిమాండ్తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్లో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, సుప్రియ, బాపినీడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికుల సమ్మె, షూటింగ్ల నిలిపివేత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.
Also Read : Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన
Also Read
సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు కోరుతూ సమ్మె బాట పట్టడంతో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో చర్చలు విఫలమవడంతో షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి దిల్ రాజుకు బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు.
Also Read :Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
మెగాస్టార్ చిరంజీవి కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్తో చిరంజీవి సమావేశమయ్యారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?