కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ 4న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో స్టార్ నటీమణులు నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తే” తెరకెక్కిస్తున్నారు. డి ఇమ్మాన్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Also : థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
Also Read
కాగా రజని గత వారం యూఎస్లోని మాయో క్లినిక్లో విజయవంతంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని చెన్నైకి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన “రజిని మక్కల్ మండ్రాం” సభ్యులతో కీలకమైన భేటీ జరిపారు. ఆ సమావేశం అనంతరం రజనీ భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!