కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ 4న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో స్టార్ నటీమణులు నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తే” తెరకెక్కిస్తున్నారు. డి ఇమ్మాన్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Also : థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
కాగా రజని గత వారం యూఎస్లోని మాయో క్లినిక్లో విజయవంతంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని చెన్నైకి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన “రజిని మక్కల్ మండ్రాం” సభ్యులతో కీలకమైన భేటీ జరిపారు. ఆ సమావేశం అనంతరం రజనీ భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..