SKN : పర్సెంటేజీ కాదు.. టికెట్ ధరలు తగ్గించండి.. ఎస్కేఎన్ కామెంట్స్
- వాళ్ల గురించి ఆలోచించాలి
- వీకెండ్స్ లో రేట్లు తగ్గించాలి
- ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKN : టాలీవుడ్ లో ఇప్పుడు ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తోంది. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. కచ్చితంగా తమకు పర్సెంటేజీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. దీనిపై నిర్మాతల మండలి ఇప్పటికే ఓ సారి సమావేశం అయింది. రేపు మరోసారి సమావేశం కాబోతోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్కేఎన్ దీనిపై స్పందించారు. ఘటికాచలం టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.
Read Also : Kishan Reddy: ఆ ఉత్తరం ఓ డ్రామా.. ఈ పార్టీలు ఎప్పటికైనా ప్రజల కొంపలు ముంచుతాయి..!
Also Read
ఎగ్జిబిటర్లు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలి. వారి సమస్యలను కూడా సినిమా పెద్దలు ఆలోచిస్తారు. ఈ సమయంలో ఇండస్ట్రీపై కక్ష కట్టొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీ ఐసీయూలో ఉంది. ఇప్పుడు దానికి యాంటిబయోటిక్స్ ఇవ్వాలి. సినిమాలో పర్సెంటేజీ కాదు గానీ.. థియేటర్లలో ప్రేక్షకుల పర్సెంటేజీ పెంచడంపై నిర్మాతలు ఆలోచించాలి. ఎందుకంటే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.
మరీ ముఖ్యంగా టికెట్ ధరలు, థియేటర్ లో ఫుడ్ ధరలు ప్రేక్షకులను సినిమాలకు దూరం చేస్తున్నాయి. కాబట్టి టికెట్ ధరలను తగ్గిస్తే బెటర్. మార్నింగ్ షోకు లేదంటే వీకెండ్స్ లో టికెట్ రేట్లు తగ్గిస్తే ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఈ విషయంలో అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్కేఎన్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : RGV : సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
తాజావార్తలు
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..